ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలి

ABN, First Publish Date - 2020-12-06T03:26:09+05:30

రైతులను సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిసెంబరు 8న రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు.

మాట్లాడుతున్న సీపీఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు(రూరల్‌), డిసెంబరు 5: రైతులను సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిసెంబరు 8న రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం  చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో కేశవులు, మణి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T03:26:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising