ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ కార్యకర్తపై కత్తితో దాడి

ABN, First Publish Date - 2020-02-23T05:56:54+05:30

మండలంలోని నార్తురాజుపాళెం పంచాయతీ పరిధిలోని టపాతోపు గ్రామంలో పాతకక్షలు దృష్టిలో ఉంచుకుని టీడీపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొడవలూరు, ఫిబ్రవరి 22: మండలంలోని నార్తురాజుపాళెం పంచాయతీ పరిధిలోని టపాతోపు గ్రామంలో పాతకక్షలు దృష్టిలో ఉంచుకుని టీడీపీ కార్యకర్తపై కత్తితో దాడి చేసినట్లు    పోలీసుస్టేషన్‌లో శనివారం ఫిర్యాదు అందింది. టపాతోపు గ్రామానికి చెందిన పూల్ల సుజిత్‌ కుమార్‌పై పాత కక్షల నేపథ్యంలో శుక్రవారం రాత్రి అదే గ్రామానికి చెందిన ప్రసాద్‌, పాకం శ్రీనివాసులు కత్తి విచక్షణ రహితంగా దాడి చేశారు. దీంతో సుజిత్‌కు చేయి, వీపుపై తీవ్రగా యాలయ్యాయి. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు సుజిత్‌కుమార్‌ను నెల్లూరు ప్రభు త్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-02-23T05:56:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising