కొవిడ్ ఆసుపత్రులకు ప్రత్యేక ఆధికారుల నియామకం
ABN, First Publish Date - 2020-08-05T11:25:35+05:30
కొవిడ్ ఆసుపత్రులకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం మంగళవారం నియమించింది.
నెల్లూరు(వైద్యం) ఆగస్టు 4 : కొవిడ్ ఆసుపత్రులకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం మంగళవారం నియమించింది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రత్యేక అధికారిగా జేసీ శీనూనాయక్, నారాయణ వైద్య కళాశాలకు డిఫ్యూటి కలెక్టర్ నాగలక్ష్మి, అపోలో సూపర్స్పెషాలిటీ ఆసుపత్రికి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మధుసూదనరావ్, మెడికవర్ ఆసుపత్రికి సెట్నల్ సీఈవో యతిరాజ్, నెల్లూరు ఆసుపత్రికి డీఎఫ్వో షణ్ముగ కుమార్, ఎయిమ్స్ ఆసుపత్రికి డిఫ్యూటీ కలెక్టర్ నాగలక్ష్మి, లోటస్ ఆసుపత్రికి శివరామమ్మను నియమించింది.
Updated Date - 2020-08-05T11:25:35+05:30 IST