ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు వెంకటయ్యను పరామర్శించిన శైలజానాథ్

ABN, First Publish Date - 2020-07-10T03:40:37+05:30

నెల్లూరు : జిల్లాలోని గూడూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సీ రైతు వెంకటయ్యని పీసీసీ చీఫ్ శైలజానాథ్ పరామర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు : జిల్లాలోని గూడూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సీ రైతు వెంకటయ్యని పీసీసీ చీఫ్ శైలజానాథ్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ సర్కార్ తీరును తప్పుబట్టారు. హైకోర్టు స్టే ఇచ్చిన భూములని ఇళ్ల స్థలాల పేరుతో లాగేసుకోవడం సరికాదన్నారు. అధికారపార్టీ నేతలు ఒక్కసారిగా వెంకటయ్యపై దాడి చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడేలా చేయడం హేయమన్నారు. అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడం మంచిది కాదని శైలజానాథ్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-07-10T03:40:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising