ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన

ABN, First Publish Date - 2020-08-10T10:50:12+05:30

స్థానిక విద్యుత్‌ ఏడీఈ కార్యాలయం ఎదుట ఆదివారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉదయగిరి రూలర్‌, ఆగస్టు 9: స్థానిక విద్యుత్‌ ఏడీఈ కార్యాలయం ఎదుట ఆదివారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు కాకు వెంకటయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణలో విఫలమయ్యారన్నారు. కార్పొరేట్‌ సంస్థలకు వత్తాసు పలుకుతూ కార్మిక, కర్షకులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు జీ.నాగేశ్వరరావు, రామకృష్ణారెడ్డి, విజయరామిరెడ్డి, సుదర్శన్‌, రమణయ్య, గోపి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-10T10:50:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising