ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు మెరుగైన సేవలు అందించాలి

ABN, First Publish Date - 2020-12-02T04:13:07+05:30

రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు వ్యవసాయాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని గంటూరు కమిషనరేట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఏడీఏ లక్ష్మణబాబు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూరు/ఏఎస్‌పేట, డిసెంబరు 1: రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు వ్యవసాయాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని గంటూరు కమిషనరేట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఏడీఏ లక్ష్మణబాబు పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఆల్మకూరు మండలం బట్టేపాడు, ఎస్‌పేట మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, విత్తనాలు, ఎరువులు, ల్యాబ్‌ సామగ్రిని పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో ఆత్మకూరు సబ్‌డివిజన్‌ వ్యవసాయ ఉపసంచాలకులు దేవసేన, మండల వ్యవశాయాధికారులు ప్రసాదరావు, రజని, సచివాలయం కార్యదర్శి హజరత్‌బాబు, వీఏఏ ఝాన్సీ, కమిషనర్‌ కార్యాలయ జూనియర్‌ అకౌంటెంట్‌ బాషా, జూనియర్‌ అసిస్టెంట్‌ నరే్‌ష, పీఆర్‌ ఏఈ ఖాదర్‌బాషా, తదితరులు పాల్గ్గొన్నారు.

Updated Date - 2020-12-02T04:13:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising