ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో టీఏకు గాయాలు

ABN, First Publish Date - 2020-12-04T03:53:51+05:30

మండల పరిధిలోని జాతీయ రహదారిపై కొండూరు సత్రం సమీపంలోని జ్యోతినగర్‌ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధిహామీ టీఏకు తీవ్ర గాయాలయ్యాయి.

గాయపడిన శ్రీనువాసులును పరామర్శిస్తున్న డ్వామా పీడీ సాంబశివారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనుబోలు, డిసెంబరు 3: మండల పరిధిలోని జాతీయ రహదారిపై కొండూరు సత్రం సమీపంలోని జ్యోతినగర్‌ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధిహామీ టీఏకు తీవ్ర గాయాలయ్యాయి. మండలంలో ఉపాధిహామీ సాంకేతిక సహాయకులుగా నెల్లూరుకు చెందిన సీహెచ్‌. శ్రీనివాసులు పనిచేస్తున్నారు. విధులు ముగించుకుని బైక్‌పై నెల్లూరుకు వెళుతుండగా హఠాత్తుగా రోడ్డు పక్కన పొలంలో నుంచి వచ్చిన ట్రాక్టరు బైక్‌ ముందుకొచ్చి మలుపుతిప్పే క్రమంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ బ్రేక్‌ వేయడంతో వెనుక వస్తున్న వేగాన్ని అదుపుచేయలేక మోటార్‌ బైక్‌ ట్రాక్టర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో శ్రీనివాసులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రైవేట్‌ వాహనంలో చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో గురువారం శ్రీనివాసులును డ్వామా పీడీ సాంబశివారెడ్డి, ఉపాధిహామీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మధు, ఏపీవో వెంకటేశ్వర్లు పరామర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-12-04T03:53:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising