ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లారీ ఢీకొని యువకుడి మృతి

ABN, First Publish Date - 2020-11-28T05:11:08+05:30

సూళ్లూరుపేట జాతీయ రహదారిపై తారకేశ్వరటెక్స్‌టైల్స్‌ సమీపాన శుక్రవారం రాత్రి లారీ ఢీకొని ఒక యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూళ్లూరుపేట, నవంబరు 27 : సూళ్లూరుపేట జాతీయ రహదారిపై తారకేశ్వరటెక్స్‌టైల్స్‌ సమీపాన శుక్రవారం రాత్రి లారీ ఢీకొని ఒక యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. దొరవారిసత్రం మండలం మైలాంగం గ్రామానికి చెందిన దువ్వూరు సుమంత్‌రెడ్డి (27) తడలో మొబైల్‌ షాపు నిర్వహిస్తూ రోజూ స్వగ్రామం నుంచి వెళ్లి వచ్చేవాడు. శుక్రవారం షాపు మూసేసి ఇంటికి మోటారు సైకిల్‌పై వెళ్తుండగా లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు  మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-11-28T05:11:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising