ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐసోలేషన్‌ నుంచి 25 మంది డిశ్చార్జి

ABN, First Publish Date - 2020-05-30T11:06:24+05:30

కరోనా పాజిటివ్‌తో ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న 25 మంది శుక్రవారం డిశ్చార్జి అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకరికి కరోనా పాజిటివ్‌


నెల్లూరు(వైద్యం) మే 29 : కరోనా పాజిటివ్‌తో ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న 25 మంది శుక్రవారం డిశ్చార్జి అయ్యారు. వీరిలో  సూళ్లూరుపేటకు చెందిన వారు 17 మంది ఉండగా, నెల్లూరుకు చెందిన ఇద్దరు, మనుబోలు, వింజమూరు, కొడవలూరు, కోట, గూడూరు, సంగం మండలానికి చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. కాగా, సూళ్లూరుపేటలో మరో పాజిటివ్‌ కేసు నమోదైంది.  దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 241కి చేరింది. ఇప్పటి వరకు 180 మంది డిశ్చార్జి అయ్యారు. 

Updated Date - 2020-05-30T11:06:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising