ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరు లోటస్ కోవిడ్ సెంటర్‌లో కరోనా రోగి మృతి

ABN, First Publish Date - 2020-09-24T03:04:53+05:30

బస్టాండు దగ్గర లోటస్ కోవిడ్ సెంటర్‌లో కరోనా రోగి మృతి చెందారు. ఇనమడుగుకు చెందిన ప్రభాకర్ (55)కు జ్వరం, జలుబు రావడంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: బస్టాండు దగ్గర లోటస్ కోవిడ్ సెంటర్‌లో కరోనా రోగి మృతి చెందారు. ఇనమడుగుకు చెందిన ప్రభాకర్ (55)కు జ్వరం, జలుబు రావడంతో కుటుంబ సభ్యులు లోటస్ కోవిడ్ సెంటర్‌‌లో చేర్పించారు. ఆరోగ్యశ్రీ కింద చేర్చుకొని డబ్బు గుంజుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. అంతేకాదు తమకు కరోనా లేకున్నా ఉందని చెప్పారని కుటుంబ సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాకర్ మృతికి కోవిడ్ సెంటర్ సిబ్బందే కారణమంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. 

Updated Date - 2020-09-24T03:04:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising