నెల్లూరు..ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల్లో కరోనా కలవరం
ABN, First Publish Date - 2020-07-11T23:28:45+05:30
నెల్లూరు..ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల్లో కరోనా కలవరం
నెల్లూరు: జిల్లాలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల్లో కరోనా కలవరం పుట్టిస్తోంది. రూరల్ ఎమ్మెల్యే గన్ మెన్, కోవూరు ఎమ్మెల్యే పీఏలకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. దీంతో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంను మూసివేశారు. జిల్లాలో 28మంది నేతలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు సమాచారం. ఐసోలేషన్ లో నేతలు చికిత్స పొందుతున్నారు.
Updated Date - 2020-07-11T23:28:45+05:30 IST