ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరు: వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

ABN, First Publish Date - 2020-06-23T14:47:42+05:30

నెల్లూరు: వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జిల్లాలోని కావలి ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి అయ్యింది. కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాలెం గ్రామానికి చెందిన గంగపట్నం ప్రభు అనే వ్యక్తి కుటుంబ కలహాలతో ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీన్ని గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే అతడిని కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా సకాలంలో వైద్యులు స్పందించకపోవడంతో వైద్యం అందక ప్రభు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ప్రభు మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2020-06-23T14:47:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising