ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరు: హైవేపై పొగాకు బేళ్లకు నిప్పుపెట్టి రైతుల నిరసన

ABN, First Publish Date - 2020-05-23T18:31:02+05:30

నెల్లూరు: హైవేపై పొగాకు బేళ్లకు నిప్పుపెట్టి రైతుల నిరసన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జిల్లాలోని మర్రిపాడు మండలం డీసీపల్లి పొగాలకు వేలం కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది. ప్రస్తుత కొనుగోళ్లతో పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టు బాటు ధర కల్పించాలంటూ ముంబై జాతీయ రహదారిపై బైఠాయించారు. పొగాకు బేళ్లకు నిప్పు పెట్టి రైతుల నిరసన చేపట్టారు. దీంతో వాహనాల రాకపోలన్నీ నిలిచిపోయాయి. వేలం నిర్వాహణ అధికారి, బయ్యర్లను రైతులు నిలదీశారు. 

Updated Date - 2020-05-23T18:31:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising