ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరు: విద్యుత్‌షాక్‌తో ప్రైవేటు ఉద్యోగి మృతి

ABN, First Publish Date - 2020-09-01T16:54:17+05:30

జిల్లాలోని పొదలకూరు మండలం ఆనాటికండ్రిక గ్రామంలో విద్యుత్ షాక్‌తో లైన్‌మెన్ కింద పనిచేస్తున్న ప్రైవేటు ఉద్యగి చేవూరి అమర్ నాథ్(42) మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జిల్లాలోని పొదలకూరు మండలం ఆనాటికండ్రిక గ్రామంలో విద్యుత్ షాక్‌తో లైన్‌మెన్ కింద పనిచేస్తున్న ప్రైవేటు ఉద్యగి చేవూరి అమర్ నాథ్(42) మృతి చెందాడు. ఎల్‌సీ తీసుకున్న కరెంటు రివర్స్ వచ్చిందంటున్న లైన్ మెన్ - ప్రైవేటు ఉద్యోగి స్థంభంపై ఉండగా పవర్ సప్లై ఇవ్వడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బాధితుని కుటుంబసభ్యులు ఆరోపించారు. 

Updated Date - 2020-09-01T16:54:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising