ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్డీఏతో కలిసి వెళ్తామని ఎవరు అన్నారు?: బొత్స

ABN, First Publish Date - 2020-02-16T22:33:31+05:30

న్డీఏతో కలిసి వెళ్తామని ఎవరు అన్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌ వైసీపీతో కలిసేది లేదంటున్నారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఎన్డీఏతో కలిసి వెళ్తామని ఎవరు అన్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌ వైసీపీతో కలిసేది లేదంటున్నారని, మీతో కలుస్తామని తాము చెప్పామా అని మరోసారి ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఎన్డీఏతో కలిసి వెళ్తున్నామని ప్రచారం చేశారని, వైసీపీపై బురదజల్లేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. వైసీపీ కలిస్తే తాను బయటికి పోతానని జనసేనాని పవన్‌ అంటున్నారని, నిన్ను ఎవరు కలవమన్నారు?, ఎవరు వెళ్లమన్నారు? బొత్స ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంటిపై జరిగిన దాడులపై ఐటీశాఖ ప్రకటనలో స్పష్టంగా అక్రమాలు వివరించిందని బొత్స సత్యనారాయణ తెలిపారు.

Updated Date - 2020-02-16T22:33:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising