ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నట్టేట ముంచుతున్నారు

ABN, First Publish Date - 2020-09-21T07:56:58+05:30

నాడు ఎన్నికల సమయంలో నమ్మించి నేడు అధికారంలోకి వచ్చాక నట్టేట ముంచుతున్నారంటూ వైసీపీ నేతలపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా నదిలో నిలబడి రైతుల వినూత్న నిరసన

ఢిల్లీకి మహిళా జేఏసీ

 278వ రోజు కొనసాగిన అమరావతి ఆందోళనలు

 

గుంటూరు, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): నాడు ఎన్నికల సమయంలో నమ్మించి నేడు అధికారంలోకి వచ్చాక నట్టేట ముంచుతున్నారంటూ వైసీపీ నేతలపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు ఆదివారానికి 278వ రోజుకు చేరాయి. రైతులతో సమాన ప్యాకేజీ ఇస్తామంటూ చెప్పిన సీఎం జగన్‌ నేడు ఏకంగా అమరావతినే తరలిస్తున్నారంటూ రాయపూడికి చెందిన అసైన్డ్‌, దళిత రైతులు కృష్ణానదిలో నిలబడి నిరసనలు తెలిపారు.


 అమరావతి రైతుల గుండెచప్పుడు ఢిల్లీలో వినిపించే లక్ష్యంగా మహిళా జేఏసీ నేతలు ఆదివారం సాయంత్రం హస్తినకు బయలుదేరి వెళ్లారు. 


Updated Date - 2020-09-21T07:56:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising