నేషనల్ పోలీస్ అకాడమీ జేడీగా అమిత్ గార్గ్
ABN, First Publish Date - 2020-02-22T08:50:26+05:30
నేషనల్ పోలీస్ అకాడమీ జేడీగా అమిత్ గార్గ్
అమరావతి, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): ఎస్వీపీ నేషనల్ పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్గా ఏపీ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి అమిత్గార్గ్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. దీంతో ఆయనను రిలీవ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Updated Date - 2020-02-22T08:50:26+05:30 IST