ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడాలి: నసీర్

ABN, First Publish Date - 2020-09-19T16:35:41+05:30

గుంటూరు: హిందూ దేవాలయాలపై దాడులను వ్యతిరేకిస్తూ టీడీపీ నిరసన ప్రదర్శనకు దిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: హిందూ దేవాలయాలపై దాడులను వ్యతిరేకిస్తూ టీడీపీ నిరసన ప్రదర్శనకు దిగింది. తూర్పు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ నసీర్ ఆధ్వర్యంలో లాలాపేట వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఆలయం రథాన్ని పరిశీలించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడాలన్నారు. లేని పక్షంలో ప్రజా గ్రహానికి గురికాక తప్పదని నసీర్ పేర్కొన్నారు.

Updated Date - 2020-09-19T16:35:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising