ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాపై కరోనా కుట్ర చేస్తున్నారు: ఎంపీ రఘురామ

ABN, First Publish Date - 2020-09-26T19:13:27+05:30

ఏపీ ప్రభుత్వంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. ‘నాకు కరోనా అంటించే కుట్ర చేస్తున్నారు. క్రిస్టియన్‌ దళితులతో నాపై దాడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఏపీ ప్రభుత్వంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. ‘నాకు కరోనా అంటించే కుట్ర చేస్తున్నారు. క్రిస్టియన్‌ దళితులతో నాపై దాడి చేయించేందుకు కుట్ర పన్నారు. హిందువులు మేల్కొనాలి, మతంపై జరుగుతున్న దాడిని ప్రతిఘటించాలి. ఓ మతం మన్ననలు పొందేందుకు పోలీసు వ్యవస్థ ప్రయత్నం చేస్తోంది. ఏపీలో ఉన్న పోలీసులకు చట్టాలపై అవగాహన లేదు. ఏపీలో ఆటవిక రాజ్యం నడుస్తోంది. వైసీపీలోనే కొనసాగుతున్నా... కొత్త పార్టీ పెట్టే ఆలోచనలేదు’ అని రఘురామ స్పష్టం చేశారు.

Updated Date - 2020-09-26T19:13:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising