ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రాన్ని దోచుకున్న జగన్‌కు బేడీలు తప్పవు: లోకేష్

ABN, First Publish Date - 2020-10-28T23:55:20+05:30

రాష్ట్రాన్ని దోచుకున్న జగన్‌కు బేడీలు తప్పవు: లోకేష్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని కోసం రైతులు భూములిచ్చారని టీడీపీ నేత, మజీ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. అసెంబ్లీ సాక్షిగా రాజధానిగా అమరావతిని జగన్‌ సమర్థించారని గుర్తుచేశారు. రాజధాని కోసం రైతులు ఆందోళనలు చేస్తుంటే పెయిడ్‌ ఆర్టిస్టులు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానికి ఆనాడు రైతులు భూములిస్తే...ఇప్పుడు అదే రైతులకు బేడీలు వేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఏం తప్పు చేశారని రైతుల చేతులకు బేడీలు వేశారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని దోచుకున్న జగన్‌కు బేడీలు తప్పవన్నారు.


Updated Date - 2020-10-28T23:55:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising