ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటేసిన నేరానికి ఆత్మహత్య గిఫ్టా?: లోకేశ్‌

ABN, First Publish Date - 2020-12-19T07:17:56+05:30

జగన్‌రెడ్డి పాలనలో ప్రజలకు రక్షణ లేదని, అన్నీ రివర్సేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి/విశాఖ/విజయవాడ, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): జగన్‌రెడ్డి పాలనలో ప్రజలకు రక్షణ లేదని, అన్నీ రివర్సేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. వైసీపీకి ఓటేసిన నేరానికి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘అనపర్తి ఎమ్మెల్యే.. వేధింపులతో అరుణకుమారి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వైసీపీకి ఓటేసినందుకు ఆమెకు లభించిన గిఫ్ట్‌! వైసీపీ నేతలు రాక్షసుల్లా మారి ప్రజలను మింగేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి’’ అని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-12-19T07:17:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising