ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌రెడ్డి పాలనలో మరో గిరిజన యువతి బలైంది: లోకేష్

ABN, First Publish Date - 2020-12-28T16:37:52+05:30

జగన్‌రెడ్డి పాలనలో మరో గిరిజన యువతి బలైపోయిందని నారా లోకేష్ ట్వీట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: జగన్‌రెడ్డి పాలనలో మరో గిరిజన యువతి బలైపోయిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. రాయచోటిలో వైసీపీ నాయకుల ఒత్తిడి.. కొంతమంది పోలీసు అధికారుల నిర్లక్ష్య దోరణి కారణంగా గిరిజన పూజారి ప్రియాంక చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంకను మోసం చేసిన వ్యక్తి తండ్రి వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడని లోకేష్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.


గిరిజన యువతి ప్రియాంక ప్రేమపేరుతో మోసపోయింది. దీనిపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ప్రియాంక తండ్రికి అవమానం ఎదురవ్వడంతో ఆమె ఆత్మహత్యకు యత్నించింది. ప్రియాంకను మోసం చేసిన వ్యక్తి తండ్రి వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడు కావడంతో ప్రియాంకకు ఈ పరిస్థితి వచ్చిందని లోకేష్ ఆరోపిస్తూ ట్వీట్ చేశారు.

Updated Date - 2020-12-28T16:37:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising