ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నష్టపోయిన ప్రతీ రైతుకి పరిహారం అందించాలి: లోకేశ్

ABN, First Publish Date - 2020-12-05T17:36:05+05:30

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటించారు. రైతులతో మాట్లాడిన ఆయన వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటించారు. రైతులతో మాట్లాడిన ఆయన వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపిన ఆయన.. ఈ రోజు తాను నివర్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించానన్నారు. గుంటూరు జిల్లా, పొన్నూరు నియోజకవర్గం పచ్చల తాడిపర్రు గ్రామంలో తుఫాను కారణంగా దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించి, రైతులను పరామర్శించినట్టు తెలిపారు. వరుస తుఫాన్లు, వరదలు కారణంగా పూర్తిగా నష్టపోయామని..  గతంలో వచ్చిన నష్టానికి కూడా ఇప్పటి వరకూ పరిహారం అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేసారు. ఈ - క్రాప్‌లో ఎంటర్ కాలేదు కాబట్టి ప్రభుత్వ సహాయం రాదు అనడం దారుణమని లోకేశ్ అన్నారు. పంట నష్టపోయిన ప్రతీ రైతుకి పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. 



Updated Date - 2020-12-05T17:36:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising