ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి నారా లోకేష్‌ లేఖ

ABN, First Publish Date - 2020-09-28T21:25:56+05:30

కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి నారా లోకేష్‌ లేఖ రాశారు. జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడలోనే కొనసాగించాలని లేఖలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి నారా లోకేష్‌ లేఖ రాశారు. జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడలోనే కొనసాగించాలని లేఖలో నారా లోకేష్‌ కోరారు. విజయవాడ ప్రాంతీయ కార్యాలయం టర్నోవర్‌ రూ.80 కోట్లుగా ఉందని తెలిపారు. దీన్ని బ్రాంచ్‌ కార్యాలయంగా కుదించడం సరికాదని చెప్పారు. ఇప్పటికే కరోనా వల్ల చేనేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఈ నిర్ణయంతో వారు కోలుకునే అవకాశాలు మరింత దెబ్బతింటాయని లేఖలో లోకేష్‌ పేర్కొన్నారు.

Updated Date - 2020-09-28T21:25:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising