ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోకేష్ పర్యటన ఎఫెక్ట్.. రాత్రికి రాత్రే చెక్కుల పంపిణీ

ABN, First Publish Date - 2020-12-28T15:59:27+05:30

విజయవాడ: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన విషయం తెలియగానే అధికారులు హడావుడిగా రాత్రికి రాత్రే చెక్కుల పంపిణీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన విషయం తెలియగానే అధికారులు హడావుడిగా రాత్రికి రాత్రే చెక్కుల పంపిణీ చేశారు. చాలా కాలంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు చెక్కుల పంపిణీ చేయాల్సి ఉండగా.. అధికారులు తాత్సారం చేస్తూ వస్తున్నారు. నిన్నటి వరకూ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను అధికారులు పట్టించుకోలేదు. లోకేష్ వస్తున్నారని తెలియగానే ఆగమేఘాలపై చెక్కుల పంపిణీ చేశారు. రాత్రికి రాత్రే వచ్చి చెక్కులు పంపిణీ చేసి వెళ్లారని రైతు కుటుంబాలు తెలిపాయి.

Updated Date - 2020-12-28T15:59:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising