ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3 రోజుల వ్యవధిలో ముగ్గురు రైతుల ఆత్మహత్య: లోకేష్

ABN, First Publish Date - 2020-12-15T20:18:31+05:30

జగన్ ప్రభుత్వంపై లోకేష్‌ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జగన్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. రోజుకో కౌలు రైతు ఆత్మహత్యకి పాల్పడుతున్నా..దున్నపోతు ప్రభుత్వంలో చలనం రావడంలేదని విమర్శించారు. మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విచారం వ్యక్తం చేశారు. వారికి భరోసా ఇవ్వకపోగా రైతులను కించపరుస్తూ..బాధ్యతారాహిత్యంగా మంత్రులు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తాడేపల్లి ప్యాలస్‌లో ఫిడేలు వాయించుకుంటున్న.. జగన్‌రెడ్డి బయటకొచ్చి రైతుల్ని ఆదుకోవాలని లోకేష్‌ కోరారు.

Updated Date - 2020-12-15T20:18:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising