ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా రాజ‌ధానికి స‌మాధి క‌ట్టొద్దు: నారా లోకేష్

ABN, First Publish Date - 2020-11-27T18:00:32+05:30

అమరావతి: రైతుల త్యాగాల పునాదుల‌పై ఏర్పడిన ప్రజారాజ‌ధానికి స‌మాధి క‌ట్టొద్దని ట్విట్టర్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రైతుల త్యాగాల పునాదుల‌పై ఏర్పడిన ప్రజారాజ‌ధానికి స‌మాధి క‌ట్టొద్దని ట్విట్టర్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోరారు. ద‌ళిత, బీసీ రైతుల‌కు సంకెళ్లు వేయించ‌డం సీఎం జ‌గ‌న్‌ శాడిజానికి ప‌రాకాష్ట అని పేర్కొన్నారు. ‘‘రాజధాని కోసం రైతులు త్యాగం చేశారు. రాజధాని మార్చే కుట్రల్ని నిరసిస్తూ రైతులు ఉద్యమిస్తున్నారు. రైతుల త్యాగాల పునాదుల‌పై ఏర్పడిన ప్రజారాజ‌ధానికి స‌మాధి క‌ట్టొద్దు. కృష్ణాయ‌పాలెం రైతులపై అట్రాసిటీ కేసు పెట్టారు. ద‌ళిత, బీసీ రైతుల‌కు సంకెళ్లు వేయించ‌డం జ‌గ‌న్‌ శాడిజానికి ప‌రాకాష్ట’’ అని నారా లోకేష్‌ పేర్కొన్నారు.

Updated Date - 2020-11-27T18:00:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising