ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇప్పుడు ఆ మంత్రి మీసాలు తీస్తారా?: లోకేష్

ABN, First Publish Date - 2020-10-30T17:52:07+05:30

తెలుగుదేశం పార్టీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తి అయ్యాయని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ‘‘తెలుగుదేశం పార్టీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తి అయ్యాయని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారని, 70 శాతం పనులు పూర్తి అయితే నేను మీసాలు తీసేస్తానని.. లేదంటే దేవినేని ఉమ మీసాలు తీయాలని’’ ఓ మంత్రి సవాల్ విసిరారని టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల విషయమై మంత్రి, సీఎం జగన్ రివ్యూ సమావేశంలో 70 శాతం పనులు పూర్తి అయ్యాయని అధికారులే చెప్పారన్నారు. ఇప్పుడు ఆ మంత్రి మీసాలు తీస్తారా? అని లోకేష్ ప్రశ్నించారు.

Updated Date - 2020-10-30T17:52:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising