ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం: లోకేష్‌

ABN, First Publish Date - 2020-12-11T00:32:16+05:30

లుగు రైతు పార్లమెంట్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో టీడీపీ నేత నారా లోకేష్‌ భేటీ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి:  తెలుగు రైతు పార్లమెంట్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో టీడీపీ నేత  నారా లోకేష్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అనుబంధ సంఘాల బలోపేతంపై దృష్టిసారించినట్లు తెలిపారు. పనిచేసే వారికే పదవులు, అలంకారంగా భావిస్తే..మూడు నెలల్లో మార్పు తప్పదని పేర్కొన్నారు. కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయాలని చెప్పారు. టీడీపీ, ఎన్టీఆర్‌, చంద్రబాబు వల్లే.. రైతులకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని వ్యాఖ్యానించారు.  వైసీపీ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తుపాన్లతో రైతులు నష్టపోయారన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిరంకుశ విధానాలను ఎండగడుతామని చెప్పారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. 

Updated Date - 2020-12-11T00:32:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising