ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దొంగ పత్రిక కోసం ప్రజల సొమ్మా?: లోకేశ్‌

ABN, First Publish Date - 2020-10-19T09:18:35+05:30

వార్డు సచివాలయాలకు జగన్‌ పత్రిక’ కథనంపై మాజీ మంత్రి నారా లోకేశ్‌ స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): ‘వార్డు సచివాలయాలకు జగన్‌ పత్రిక’ కథనంపై మాజీ మంత్రి నారా లోకేశ్‌ స్పందించారు. ‘‘దొంగ పేపర్‌ అమ్ముకోవడానికి ప్రజల సొమ్ము మిగడం ఏంటి జగన్‌? ఒకపక్క ప్రకటన ల పేరుతో వందల కోట్ల దోపిడి. ఇప్పుడు ఏకంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో మీ అవినీతి కరపత్రిక పేరుతో ఐదున్నర కోట్లు కొట్టేస్తున్నారు. ప్రజలు ‘ఛీ’ అనడంతో అడ్డదారుల్లో సర్క్యులేషన్‌ పెంచడానికి తంటాలు పడుతున్నారు’’ అని ట్వీట్‌ చేశారు.

Updated Date - 2020-10-19T09:18:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising