నల్లమల అడవిలో ఆదివాసీల మధ్య ఘర్షణ
ABN, First Publish Date - 2020-06-07T16:11:23+05:30
జిల్లాలో నల్లమల అడవిలో ఆదివాసీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం విల్లంబులతో దాడులు చేసుకున్నారు.
కర్నూలు: జిల్లాలో నల్లమల అడవిలో ఆదివాసీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం విల్లంబులతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ఒకరి శరీరంలో బాణం, దూసుకెళ్లడంతో ఆస్పత్రికి తరలించారు. నల్లమల ఏజెన్సీ ప్రాంతం నాగలూటిగూడెంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Updated Date - 2020-06-07T16:11:23+05:30 IST