ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేతలు జగన్‌కు కట్టు బానిసలుగా మారారు: ఆనందబాబు

ABN, First Publish Date - 2020-08-04T22:37:34+05:30

వైసీపీ నేతలు జగన్‌కు కట్టు బానిసలుగా మారారు: ఆనందబాబు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నక్కా ఆనందబాబు విమర్శలు గుప్పించారు. జగన్‌కు దమ్ముంటే చంద్రబాబు సవాల్‌పై స్పందించాలని నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. జగన్ ప్రజలను నమ్మించి మోసం చేశారని, ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని, మూడు ప్రాంతాల మధ్య చిచ్చురేపడానికే మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చారని ఆనందబాబు ఆరోపించారు. కృష్ణా, గుంటూరు వైసీపీ నేతలు జగన్‌కు కట్టు బానిసలుగా మారారని ఆనందబాబు విమర్శించారు.


Updated Date - 2020-08-04T22:37:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising