ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రూ.1931 కోట్ల రుణం

ABN, First Publish Date - 2020-02-19T23:25:35+05:30

చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి నాబార్డ్‌ రూ.1931 కోట్ల రుణం మంజూరు చేసింది. పశ్చిమగోదావరి జిల్లాలో 15 మండలాలు, కృష్ణా జిల్లాలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి నాబార్డ్‌ రూ.1931 కోట్ల రుణం మంజూరు చేసింది. పశ్చిమగోదావరి జిల్లాలో 15 మండలాలు, కృష్ణా జిల్లాలో 8 మండలాల రైతులకు లబ్ధి చేకూరనుంది. ఖరీఫ్‌లో 4 లక్షల 80 వేల ఎకరాల ఆయకట్టుకు మూడు దశల్లో సాగునీరు అందనుంది. 53.50 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చు. 2022 మార్చి నాటికి చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి కానుంది.

Updated Date - 2020-02-19T23:25:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising