ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ మూడక్షరాలు వింటే నా రక్తం పొంగుతుంది: బాలకృష్ణ

ABN, First Publish Date - 2020-05-28T16:28:38+05:30

ఎన్టీఆర్ ఘాట్‌లో నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎన్టీఆర్ ఘాట్‌లో నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. బాలకృష్ణ, సుహాసిని నివాళులర్పించారు. ఈ సందర్బంగా బాలయ్య మాట్లాడుతూ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని పిలుపు ఇచ్చారు. ఆయన పుట్టిన రోజుంటే తెలుగువారందరికి పండగని అన్నారు. ’తెలుగు అనే మూడు అక్షరాలు వింటే నా ఒళ్లు పులకరిస్తుందని ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారని.. అలాగే ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు వింటే నా రక్తం పొంగుతుందని’ అన్నారు. అందరూ అనుకున్నట్టు ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు అని అనుకోనని, ‘ఎన్’ అంటే నటనాలయం, ‘టీ’ అంటే తారమందలంలోని తారక ధృవతారకుడు ‘ఆర్’ అంటే రాజర్షి రారాజు అని వర్ణించారు. తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని బాలకృష్ణ కొనియాడారు.

Updated Date - 2020-05-28T16:28:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising