ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రకృతిని పరిరక్షించేందుకు పాటుపడాలి

ABN, First Publish Date - 2020-10-24T09:06:57+05:30

ప్రకృతిని పరిరక్షించేందుకు ప్రతిఒక్కరు పాటుపడాలని శ్రీత్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామి అన్నారు. దుర్గగుడిలో జరుగుతున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన జీయర్‌ స్వామి

విజయవాడ(వన్‌టౌన్‌), అక్టోబరు 23 : ప్రకృతిని పరిరక్షించేందుకు ప్రతిఒక్కరు పాటుపడాలని శ్రీత్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామి అన్నారు. దుర్గగుడిలో జరుగుతున్న దసరా మహోత్సవాలలో భాగంగా ఏడోరోజు శుక్రవారం శ్రీమహాలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గమ్మను చిన జీయర్‌ స్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో ఎంవీ. సురేష్‌ బాబు, వేదపండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.


చిన జీయర్‌ స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వాక్సిన్‌ పరీక్షలు సఫలం కావాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు.   స్వామిజీ వెంట మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు దంపతులు తదితరులు ఉన్నారు.


Updated Date - 2020-10-24T09:06:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising