ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ఒకరి హత్య

ABN, First Publish Date - 2020-05-30T15:22:21+05:30

శ్రీకాళహస్తిలోని తొట్టంబేడు గ్రామంలో పాతపక్షలు భగ్గుమన్నాయి. ఓ వర్గంపై మరో వర్గం మరణాయుధాలతో దాడికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: శ్రీకాళహస్తిలోని తొట్టంబేడు గ్రామంలో పాతపక్షలు భగ్గుమన్నాయి. ఓ వర్గంపై మరో వర్గం మరణాయుధాలతో దాడికి తెగబడింది. ఈ ఘటనలో ఒకరు హత్యకు గురి కాగా... మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరువురూ వైసీపీ వర్గీయులే కావటం విశేషం. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు ఎలాంటి కేసులు లేకుండా పార్టీ నేతలు రాజకీయ పంచాయితీ చేస్తున్నారు.

Updated Date - 2020-05-30T15:22:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising