ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముద్రగడతో కాపు జేఏసీ సభ్యుల భేటీ

ABN, First Publish Date - 2020-09-21T18:34:53+05:30

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను రాష్ట్ర కాపు జేఏసీ సభ్యులు సోమవారం కలుసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ - జగ్గంపేట: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను రాష్ట్ర కాపు జేఏసీ సభ్యులు సోమవారం కలుసుకున్నారు. తూర్పు గోదావరి  జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం ముద్రగడ నివాసంలో ఈ భేటీ జరుగుతోంది. 13 జిల్లాల నుండి  వచ్చిన  కాపు జేఏసీ  నాయకులను ముద్రగడ ఆహ్వానించారు. ముద్రగడ  స్వగృహంలో  కాపు  ఉద్యమంపై సమాలోచనలు చేపట్టారు. గతంలోనే  ముద్రగడ  కాపు ఉద్యమం నుండి తప్పుకొంటునట్లు  ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కాగా విరామం  తర్వాత  రాష్ట్ర  కాపు జేఏసీ  కలయికపై  సర్వత్రా  ఉత్కంఠ నెలకొంది. 

Updated Date - 2020-09-21T18:34:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising