ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.3 లక్షలు ఒప్పదం కుదుర్చుకున్న భార్య ఏం చేసిందంటే..

ABN, First Publish Date - 2020-09-29T22:12:23+05:30

రూ.3 లక్షలు ఒప్పదం కుదుర్చుకున్న భార్య ఏం చేసిందంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని కొత్తపల్లి మండలం చిన్నగుమ్మడాపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సుఫారి గ్యాంగ్‌తో భర్త గంగయ్యను భార్య దుర్గమ్మ హత్య చేయించింది. సుఫారి గ్యాంగ్‌తో ఆమె రూ.3లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని రూ.లక్ష అడ్వాన్స్ కూడా ఇచ్చేంచింది. గంగయ్యను హత్య చేసిన కిరాయి హంతకులు నల్లమలలో అడవుల్లో మృతదేహాన్ని పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసుల సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2020-09-29T22:12:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising