ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైకోర్టుకు స్టే ఇచ్చే అధికారం లేదు: విజయసాయి

ABN, First Publish Date - 2020-09-19T09:31:49+05:30

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 19(3) ప్రకారం అమరావతి భూ కుంభకోణం విచారణపై స్టే ఇచ్చే అధికారం హైకోర్టుకు లేదని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 19(3) ప్రకారం అమరావతి భూ కుంభకోణం విచారణపై స్టే ఇచ్చే అధికారం హైకోర్టుకు లేదని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పార్లమెంటు ప్రాంగణలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేకపోతే హైకోర్టు ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించవచ్చన్నారు. అంతేగానీ స్టే విధించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. కాగా, అమరావతి భూములు, ఫైబర్‌నెట్‌ కుంభకోణాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంటు ప్రాంగణలోని గాంధీ విగ్రహం వద్ద వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలందరూ శుక్రవారం మధ్యాహ్నం కొద్దిసేపు ప్లకార్డులతో ధర్నా చేశారు.

Updated Date - 2020-09-19T09:31:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising