ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీటీడీ భూముల వేలం నిర్ణయంపై స్పందించిన ఎంపీ టీజీ వెంకటేష్

ABN, First Publish Date - 2020-05-23T23:35:54+05:30

టీటీడీ భూముల వేలం నిర్ణయంపై స్పందించిన ఎంపీ టీజీ వెంకటేష్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ భూములను వేలం వేయాలన్న నిర్ణయంపై బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ స్పందించారు. దేవాలయ ఆస్తులు వేలం వేయడానికి వీలు లేదని, కోర్టుల నుంచి ఆదేశాలు ఉన్నాయని వెంకటేష్ అన్నారు. అది జరిగితే మళ్లీ న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని వెంకటేష్ అన్నారు. ఎప్పుడూ కోర్టుల చుట్టూ తిరగకుండా ప్రజలకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, అవి చేస్తూ పోతే మంచిదని టీజీ వెంకటేష్ సూచించారు.

Updated Date - 2020-05-23T23:35:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising