ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువతకు ప్రాధాన్యం ఇవ్వండి: రామ్మోహన్‌

ABN, First Publish Date - 2020-05-29T08:49:41+05:30

రాష్ట్రంలో అరాచక పాలనను ఎదుర్కొనే శక్తి యువతకే ఉందని, వారికి పార్టీలో అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రంలో అరాచక పాలనను ఎదుర్కొనే శక్తి యువతకే ఉందని, వారికి పార్టీలో అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు విజ్ఞప్తి చేశారు. ‘పాలకులు ఎంత నియంతలైనా.. అహంకారులనైనా వారిని యువత ఢీకొట్టగలుగుతారు. పార్టీకి ఉత్తేజాన్ని కల్పించి పునరుజ్జీవం తెస్తారు. వారి ప్రాధాన్యాన్ని గుర్తించాలి’ అని చంద్రబాబును కోరారు. ప్రజలు జగన్మోహన్‌రెడ్డికి ఒక చాన్సు ఇస్తే ఆయన తనకు లభించిన అధికారాన్ని కక్ష సాధింపులకు వాడుకుంటున్నారని, తప్పులు ఎత్తిచూపినవారిపై దండెత్తడానికే ఆయన సమయం సరిపోతోందని ఎద్దేవా చేశారు. గతంలో ఎంతో మంది మూర్ఖులు టీడీపీని లేకుండా చేద్దామని ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు.

Updated Date - 2020-05-29T08:49:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising