ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పునరావాస మండలి సభ్యుడిగా ఎంపీ రామ్మోహన్‌

ABN, First Publish Date - 2020-09-27T09:09:38+05:30

భారతీయ పునరావాస మండలి జ నరల్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా లోక్‌సభ నుంచి టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయు డు ఎన్నికయ్యారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): భారతీయ పునరావాస మండలి జ నరల్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా లోక్‌సభ నుంచి టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయు డు ఎన్నికయ్యారు. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం శనివారం బులెటిన్‌ వి డుదల చేసింది. 2 పోస్టులకుగాను ఎన్నికలు నిర్వహించగా రెండే నామి నేషన్లు వచ్చాయని, దాంతో రామ్మోహన్‌తో పాటు మరో ఎంపీ రాంశంకర్‌ కఠారియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆ బులెటిన్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2020-09-27T09:09:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising