ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకు రౌడీలకు భయపడను!

ABN, First Publish Date - 2020-09-19T09:10:31+05:30

ఆకు రౌడీలకు, అవాకులు, చవాకులు పేలేవారికి భయపడే పరిస్థితిలో తాను లేనని నరసాపురం వైసీపీ ఎంపీ కనుమూరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పులివెందులలో సభపెట్టే శక్తి నాకుంది: ఎంపీ రఘురామ


న్యూఢిల్లీ, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): ఆకు రౌడీలకు, అవాకులు, చవాకులు పేలేవారికి భయపడే పరిస్థితిలో తాను లేనని నరసాపురం వైసీపీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. సీఎం జగన్‌ సొంత నియోజకవర్గమైన పులివెందులలో పదివేల మందితో బహిరంగసభ పెట్టే శక్తి తనకుందని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతల వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన తోలు తీస్తానంటూ కొందరు ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నా ఒంటిపై చెయ్యి పడితే.. కాపాడేందుకు హేమాహేమీలు నా వెనుక ఉన్నారు. పులివెందులలో కూడా నాకు మంచి స్నేహితులున్నారు. నన్ను కాపాడేందుకు పొరుగు రాష్ర్టాల్లోనూ హితులున్నారు. కరోనా తగ్గాక నేనేంటో చూపిస్తా’’ అని తనపై వ్యక్తిగత దూషణలు, హెచ్చరికలు చేసిన వైసీపీ నేతలను, ఎంపీలను హెచ్చరించారు.

Updated Date - 2020-09-19T09:10:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising