ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి రెఫరెండంగా ఎన్నికలకు సిద్ధం

ABN, First Publish Date - 2020-10-21T08:29:56+05:30

అమరావతి రెఫరెండంగా ఎన్నికలకు సిద్ధం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

2లక్షలకు పైగా మెజారిటీతో గెలుస్తా: రఘురామకృష్ణంరాజు 


న్యూఢిల్లీ, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): అమరావతి రెఫరెండంగా ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రకటించారు. అమరావతిలోనే రాజధాని ఉండాలనుకునే పార్టీలన్నీ తనకు మద్దతిస్తే సీఎం అమరావతి ద్వేషి కాబట్టి ఆయన్ను ఓడించడానికి ప్రజలు ఓట్లు వేస్తారన్నారు. గత ఎన్నికల్లో ఆ ప్రాంతంలో జనసేనకు 2లక్షలు, టీడీపీకి 4లక్షలు, నరసాపురం నియోజకవర్గంలో తనకు 2లక్షలకు పైగా ఓట్లు వచ్చాయని, తనకొచ్చిన ఓట్లు జగన్‌ పార్టీ తీసుకున్నా ఇతర ఓట్లు తనకు పడితే 2 లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధిస్తానని స్పష్టంచేశారు. 

Updated Date - 2020-10-21T08:29:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising