ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నరసాపురం వైసీపీలో తారాస్థాయికి చేరిన విబేధాలు

ABN, First Publish Date - 2020-07-08T21:29:09+05:30

నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం వైసీపీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై మంత్రి రంగనాథరాజ్ పీఎస్ సురేష్ పోడూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి: నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం వైసీపీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై మంత్రి రంగనాథరాజ్ పీఎస్ సురేష్ పోడూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంత్రి రంగనాథరాజుపై ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపించారు. ఆ వ్యాఖ్యలు మంత్రికి పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని, ఎంపీపై చర్యలు తీసుకోవాలని పీఎస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - 2020-07-08T21:29:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising