ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో మాఫియా రాజ్యం నడుస్తోంది: కేశినేని నాని

ABN, First Publish Date - 2020-12-03T20:30:40+05:30

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల్ని ఇంట్లో నుంచి బయటకు రాకుండా భయపెడుతున్నారని, ప్రతిపక్షాల నోరు నొక్కుతున్నారని ఆరోపించారు. అక్రమాలను ప్రశ్నిస్తే అరెస్ట్‌లు చేస్తున్నారని మండిపడ్డారు. కొందరు పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని కేశినేని నాని తీవ్రస్థాయిలో విమర్శించారు.

Updated Date - 2020-12-03T20:30:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising