ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3 రాజధానులకూ కేంద్రం నిధులిస్తుందా?: గల్లా

ABN, First Publish Date - 2020-08-08T08:52:10+05:30

మూడు రాజధానుల అభివృద్ధికి నిధులు సమకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా? అని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రశ్నించారు. 34 వేల ఎకరాలను 29 వేల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): మూడు రాజధానుల అభివృద్ధికి నిధులు సమకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా? అని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రశ్నించారు. 34 వేల ఎకరాలను 29 వేల మంది రైతులు ముందుకొచ్చి ఇచ్చారు కాబట్టే అమరావతికి పీపుల్స్‌ క్యాపిటల్‌ అని పేరుపెట్టామని తెలిపారు. భారత చిత్రపటంలోనూ అమరావతిని నోటిఫై చేసి ఇప్పుడు మాకు ఎలాంటి సంబంధం లేదు అంటే ఎలా అని కేంద్రాన్ని నిలదీశారు. ‘ఢిల్లీని మించిన రాజధాని కట్టుకోండి. ఆర్థికంగా కేంద్రం అండగా ఉంటుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు.

Updated Date - 2020-08-08T08:52:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising