ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై ‘సినిమా’

ABN, First Publish Date - 2020-08-02T02:22:35+05:30

విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది ఆ ఘటన. ఇప్పుడు... ఆ దుర్ఘటనే ఇతివ‌త్తంగా ఓ కథ తెరకెక్కబోతోందని సమాచారం. ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్, మరో సంచలన దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో ఈ చిత్రం రూపుదిద్దుకోనున్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది ఆ ఘటన. ఇప్పుడు... ఆ దుర్ఘటనే ఇతివ‌త్తంగా ఓ కథ తెరకెక్కబోతోందని సమాచారం. ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్, మరో సంచలన దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో ఈ చిత్రం రూపుదిద్దుకోనున్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. 


ఈ ఏడాది మే నెలలో విశాఖ గ్యాస్ లేకేజ్ దుర్ఘటన జరిగింది. మొత్తం దేశాన్ని ఈ ఘటన కుదిపేసింది. మొత్తం పదిహేను మంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఈ ఘటన ఇతివృత్తంగా సినిమా తీయాలని కొరటాల శిశ నిర్ణయించుకున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది చివరలో... సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. 


Updated Date - 2020-08-02T02:22:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising