ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పింఛన్‌ సొమ్ము ఇవ్వలేదని తల్లి హత్య

ABN, First Publish Date - 2020-12-03T08:58:57+05:30

పింఛన్‌ డబ్బులు ఇవ్వలేదని కొడుకు దాడి చేయడంతో ఓ తల్లి ప్రాణాలు కోల్పోయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఈ సంఘటన బుధవారం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు క్రైం, డిసెంబరు 2: పింఛన్‌ డబ్బులు ఇవ్వలేదని కొడుకు దాడి చేయడంతో ఓ తల్లి ప్రాణాలు కోల్పోయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఈ సంఘటన బుధవారం జరిగింది. ఏలూరులో బెజవాడ ప్రసన్నకుమారి(74) ఆమె కుమార్తె(మానసిక వికలాంగురాలు) కలిసి జీవిస్తున్నారు. కుమారుడు దేవదాసు(50) సమీపంలోనే ఉంటున్నాడు. తల్లీకూతుళ్లకు ప్రతీ నెల వస్తున్న పింఛన్ల సొమ్ము రూ.7,250 ఆధారం. వీరి పెన్షన్‌లో కొంత సొమ్మును దేవదాసు తీసుకువెళ్తూ ఉంటాడు. బుధవారం రాత్రి పెన్షన్‌ సొమ్ము ఇవ్వాలంటూ తల్లిని అడిగాడు. ఆమె ఇవ్వననడంతో చెంపపై కొట్టడంతో తూలి పక్కనే ఉన్న రాయిపై పడి అక్కడికక్కడే మృతి చెందింది.

Updated Date - 2020-12-03T08:58:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising