పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం: మోపిదేవి
ABN, First Publish Date - 2020-04-04T22:40:06+05:30
పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని మంత్రి మోపిదేవి వెంకటరమణ హామీ ఇచ్చారు. ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.
అమరావతి: పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని మంత్రి మోపిదేవి వెంకటరమణ హామీ ఇచ్చారు. ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ధరలు తగ్గిస్తే ఎగుమతిదారుల లైసెన్స్లు రద్దు చేస్తామని, ఆక్వా రైతుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎంత మెటీరియల్ ఉన్నా దిగుమతి చేసుకోవడానికి పలు దేశాలు సిద్ధంగా ఉన్నాయని మోపిదేవి తెలిపారు.
Updated Date - 2020-04-04T22:40:06+05:30 IST