ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం: మోపిదేవి

ABN, First Publish Date - 2020-04-04T22:40:06+05:30

పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని మంత్రి మోపిదేవి వెంకటరమణ హామీ ఇచ్చారు. ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని మంత్రి మోపిదేవి వెంకటరమణ హామీ ఇచ్చారు. ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ధరలు తగ్గిస్తే ఎగుమతిదారుల లైసెన్స్‌లు రద్దు చేస్తామని, ఆక్వా రైతుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎంత మెటీరియల్ ఉన్నా దిగుమతి చేసుకోవడానికి పలు దేశాలు సిద్ధంగా ఉన్నాయని మోపిదేవి తెలిపారు.

Updated Date - 2020-04-04T22:40:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising